శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు గాయపడ్డారు.
వీరిలో లక్ష్మమ్మ, రెడ్డప్ప పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది
# కొత్తూరు మురళి.




