మున్సిపాల్ ఎన్నికల పోలింగ్ ప్రాక్రియాణి పురస్కిరించికొని రాష్ట్రా ఎనికలసంగం నియమావళి అనుసరిస్తు జిల్లా మున్సిపాల్ ఎనికలుజగనున్న.నిజామాబాద్.బోధన్.ఆర్మూర్.భీమ్గల్. పట్టానలో ఈ నేల 9 వా తేది సాయంత్రం 5 గంటల నుండి ప్రచార కార్యక్రమములు నిషేదo అమలుకివస్తుందని జిల్లా ఎనికల అధికారి కలేక్టర్ ఇ లా త్రిపాఠి తేలిప్యారు. ఎనికలు ముగిసెంతవారికి ఆంక్షలు అమలులో ఉంటాయని ఆమె వివరించారు.




