Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు

పుంగనూరు: పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు

మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన వివాదం కర్రల దాడికి దారితీసింది. రాజీవ్ నగర్ నివాసితులైన వీరి మధ్య ఇంటి స్థలాల వాటాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మాటామాటా పెరిగి ఘర్షణకు దిగడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments