చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి రైతులకు 10 లక్షల కవర్లను పంపిణీ చేయనున్నట్లు హార్టికల్చర్ అధికారి సంతోషికుమారి సోమవారం తెలిపారు. ఒక్కో మండలానికి రెండు లక్షల కవర్లు చొప్పున అందిస్తామని, ఒక్కో కవర్ ధర రూ. 2 కాగా, 50 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేస్తామని ఆమె వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
RELATED ARTICLES




