ఈరోజు మధ్యాహ్నం రాయచోటి పట్టణంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన రాయచోటి మండల అధ్యక్షుడు
గండికోట సుధాకర్ అక్కడికి వచ్చి భోంచేస్తున్న పలువురిని పలకరించి ఎలా ఉంది కనుక్కోవడం తోపాటు తను కూడా అక్కడే భోం చేయడం జరిగింది అక్కడకు వచ్చిన వారందరూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు




