ఏపీ లో 18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో
18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు.
▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా)
▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా)
▪️పి. శ్రీనివాసరావు (బాపట్ల)
▪️పీవీవీ దుర్గాప్రసాద్ (ఎన్టీఆర్)
▪️జి. శ్రీరామ్కుమార్ (తిరుపతి)
▪️జి.శివయ్య (పశ్చిమగోదావరి)
▪️సి. కుమారస్వామిరెడ్డి (శ్రీకాకుళం)
▪️బి. విజయ భాస్కర్ (చిత్తూరు)
▪️ఎం.సూర్యనారాయణ (ఏఐజీ- ఐజీ కార్యాలయం)
▪️ఎం.రవిజోసెఫ్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)
▪️ఎస్కే ప్రవీణ్ బాబు (కర్నూలు ఎంవి & ఏ)
▪️బి. ప్రసన్న లక్ష్మి (ఏఐజీ-ఐజీ కార్యాలయం)
▪️పీవీ రమా పతిరావు (ఏలూరు)
▪️సీహెచ్ నరసింహమూర్తి (అల్లూరి సీతారామరాజు)
▪️కె.ప్రసాదరావు (కాకినాడ) వై.
▪️బఝారి (కర్నూలు)
▪️కె.జగన్మోహన్రావు (తూర్పుగోదావరి)
▪️ఎస్.మోహనరావు (విజయనగరం) లను జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించారు.









