అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక రంగంలో సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును సీఎం ఈ సందర్భంగా వివరించారు.
ఏపీని టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.










