ఆకలి తీర్చే రంజాన్ తోఫా: నాలుగేళ్లుగా ఆగని షేక్షావలి సేవా యజ్ఞం!

0
0

దోర్నాల పుడమిపై మానవత్వం పరిమళించింది! ప్రముఖ సేవా మూర్తి షేక్ షేక్షావలి గారు గత నాలుగేళ్లుగా రంజాన్ మాసంలో 300 మందికి పైగా పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవుల కంటే పేదల ఆకలి తీర్చడమే పరమావధిగా భావిస్తూ, ఆయన సాగిస్తున్న ఈ నిరంతర సేవా యజ్ఞం ఎందరికో స్ఫూర్తిదాయకం. పండుగ పూట పేదల కడుపు నింపుతున్న ఈ ‘అభినవ దాత’ సేవా స్ఫూర్తికి హ్యాట్సాఫ్!