Home South Zone Andhra Pradesh రఘురామకృష్ణరాజును పరామర్శించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.

రఘురామకృష్ణరాజును పరామర్శించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.

0

ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో క్రికెట్ ఆడుతూ గాయపడిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఇటీవల ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని విచారించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినందుకు రఘురామకృష్ణరాజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version