అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.
పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
# కొత్తూరు మురళి.










