పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ దారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
రెండు రోజులుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి .










