2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్ విధానాన్ని వర్తింపజేయాలని పోరాట సమితి రాష్ట్రాధ్యక్షుడు మాడవేడీ వినోద్ కుమార్ డిమాండ్ చేషారు.
దేశమ్లోని సగం రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ మెమోను అనుసృస్తు పత పెన్షాన్ విధానాని తమా ఉద్యోలకు వర్తింపజేష నానారు.ఇందులోభాగంగా మార్చ్7 నా చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ విజయవంతం చేయాలన్నారు










