పుంగనూరు: 450 సంవత్సరాల చరిత్ర గల గంగమ్మ జాతర మార్చి 10.11.

0
0

పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు జమీందారులు మంగళవారం రాత్రి ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జాతరకు వస్తారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతర కోసం మొదటి చాటింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు# కొత్తూరు మురళి.