పుంగనూరు నగిరిలో జాతరకు సిద్ధమైన ప్యాలెస్

0
1

పుంగనూరు పట్టణంలో మంగళ, బుధవారాలలో ప్రారంభమయ్యే సుగుటూరు గంగమ్మ జాతరకు జమీందారులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్యాలెస్, ఆలయ ఆవరణం విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు

# కొత్తూరు మురళి.