భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
