రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని గౌరవ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.
రామాపురం మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, పార్టీ కార్యకర్తలకు మరింత బలం చేకూర్చేందుకు టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి. నాగేంద్ర నాయుడు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా
రాయచోటి నియోజకవర్గం.
రామాపురం మండలం.
