అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం జరగనున్న రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ తెలిపారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు










