మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.

0
1

మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉమేష్ కుటుంబ సభ్యులు మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.