మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.

0
1

మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై కీలక సూచనలు చేశారు. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు సమర్థవంతంగా జరగాలని, పెండింగ్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని శుక్రవారం ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. వాణిజ్య సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి సరైన పన్నులు వసూలు చేయాలని తెలిపారు