రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి

0
1

అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు మైనారిటీ నాయకులతో కలిసి తీర్థ ప్రాంతంలో పాల్గొన్నారు ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పవిత్ర పర్వదినము సమాజంలో శాంతితో ఐక్యతను మరింత భరోపదం చేయాలని ఆయన ఆకాంక్షించారు అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో స్నేహభావంతో కలిసి జీవించాలని సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు