పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

0
2

పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన చెక్కును శనివారం మండల సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.