భారత్ అవాజ్
మద్దూర్ మండల్ రిపోర్టర్
సూర్యమోహన్
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు
భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23
నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్గన్పూర్,నాగిరెడ్డిపల్లి
గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా వస్తున్న కార్ ఆటో ని డీ కొట్టింది ఆటో లో ప్రయిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి
ప్రమాదానికి గల కారణం కారు అజాగ్రత్తగ నడపడమే ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోసమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు.










