జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి…

0
1

విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై షర్మిల, సునీతా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహంగా మాట్లాడారు.

చంద్రబాబు:-కుటామి. ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత అన్ననే దెబ్బతీయడానికి చేతులు కలుపుతారా అంటూ మండిపడ్డారు

ఈరోజు అనగా (సోమవారం మార్చి 23వ తేదీ) విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడుతు ఇలా అన్నారు, కోట్లాదిమందికి అండగా నిలిచిన ఆయనని ఈరోజు సొంత కుటుంబంలోని వాళ్లే పక్క పార్టీ వాళ్ళతో కుమ్మక్కై సొంతవాడి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడడం జరిగింది.