అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
10

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు.

అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్ పాటించాలని మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టరును ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు నారాయణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal