పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం

0
1

మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి నీలగిరి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వాహనాల శబ్దం రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై అన్సర్ బాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.