బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాలకు, మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో 464 మందికి సీట్లు









