DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి

0
2

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు స్వయంగా ఎమ్మిగనూరు డివిజన్ DSP గారికి అందజేశారు.

 

ఈ సందర్భంగా రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమానికి పోలీసు శాఖ సహకారం అందించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందనాతి వేణుగోపాల్ రెడ్డి, కడిమెట్ల నాగభూషణ్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.