అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల అర్చన, అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఆలయ ధర్మకర్తలు నూనె కృష్ణమ్మ, నూనె నారాయణ, గుడి పెద్దలు, పూజారి కర్ణ కృష్ణయ్య సమక్షంలో భజనలు, సంకీర్తనలతో గ్రామ ప్రజలు సంతోషంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి# మురళి.










