శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.
క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్.
ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి.
ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.
విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.










