శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు

0
3

శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.

క్రికెట్, టెన్నికాయిట్, బాడ్మింటన్, క్యారమ్స్, చెస్, త్రోబాల్.

ఈ పోటీల్లో ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

మూడో రోజు పోటీలు ఆదివారం ముగియనున్నాయి.

ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.

విజేతలు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు.