జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊
KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం…జీవన్ రెడ్డీ గారిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో
భారీ బహిరంగ సభ – ప్రజల సముద్రంగా మారబోతుంది
ఈ ఇద్దరు నాయకులతో కలిసి
కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మరింత ఎగరబోతోంది
”జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా”
ఇది నినాదం కాదు… ప్రజల విశ్వాసం ❤️









