విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
0

గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టిడిపి శ్రేణులు

పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి, సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి దేవినేని ఉమ

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్

సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది టీడీపీ

సాగునీటి ప్రాజెక్టులకు అన్న ఎన్టీఆర్ బీజం వేస్తే వాటిని సీఏం చంద్రబాబు పూర్తి చేస్తున్నారు

అభివృద్ధిలో తెలుగువారిని అగ్రగామిగా నిలబెట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు

యువగళం పాదయాత్రతో వైసీపీ అరాచక పాలనపై గళమెత్తి కూటమిని అధికారంలోకి లోకేష్ తెచ్చారు

44 ఏళ్లుగా అధికారమైన, ప్రతిపక్షమైన టీడీపీ ప్రజల పక్షాన నిలబడింది