“ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది…
మెరుపులు మెరుస్తూ, గర్జనలు వినిపిస్తున్నాయి…
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ గాలివాన వర్షం కురుస్తోంది.
వేగంగా వీచే గాలులతో పాటు ఉరుములు, మెరుపులు ప్రజలను భయపెడుతున్నాయి.
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది…
అత్యవసరం లేకుండా బయటకు రావద్దని సూచించింది.
విద్యుత్ తీగలు, చెట్ల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
@Reporter SIVAJI










