ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారు 300 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.
అభిమానులు మాట్లాడుతూ మాకు చాలా సేవలు అందించాడని చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నటువంటి పేద విద్యార్థులకు ప్రజలకు చాలా మంచి చేశాడని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధరణి రెడ్డి అభిమానులు బాలనాగిరెడ్డి అభిమానులు పాల్గొనడం జరిగింది.










