Vamaadhara river barrage

0
6

వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. చంద్రబాబు గారు సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా పోరాటాన్ని నడిపించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించడంతో నేరడి బ్యారేజికి అనుమతులు వచ్చాయి. దీనిపై శ్రీకాకుళం రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

#AndhraPradesh