విరాళము : బంగారు డైమండ్ సూత్రాలు బరువు 22 గ్రాములు దాత జి శరత్ బాబు మరియు ఫ్యామిలీ వీరి అడ్రస్ ఆచార్య రంగనగర్, బెంజ్ సర్కిల్ విజయవాడ-520010
సుమారు నాలుగు లక్షల విలువైన వస్తువును ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ గాంధీ గారిని కలిసి విరాళం అందజేసి ఉన్నారు










