ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కసినేని మహేందర్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అంకితభావంతో సమస్యలు పరిష్కరించి పంపించాలి అని టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు










