సీఎం చంద్రబాబును కలిసిన మండల కో-కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు.

0
1

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు రాయచోటి నియోజకవర్గ సమస్యలను మరియు

భవిష్యత్తు కార్యచరణ పై ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చంద్రబాబు గారు దృశ్య నిర్దేశం చేశారు