పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు

0
0

మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రీనోవేషన్ పనులను పరిశీలించనున్నారు ,మధ్యాహ్నం 03:35 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, మంచిర్యాల విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.