పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మనస్పర్ధల కారణంగా మాజీ భార్య నీలిమకు విడాకులిచ్చి.
ఆమె పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశ్యంతో 2022 డిసెంబర్లో ఆమె, ఆమె భర్త వెంకటేశ్పై దాడి చేసినట్లు నేరం రుజువైంది # కొత్తూరు మురళి.










