మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో PETA-TS డైరీని ఆవిష్కరించిన మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్య, డీసీబీ ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి , బెల్లంపల్లి MEO శ్రీ పోచయ్య,ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ యాకూబ్ , నాయకులు సంతోష్ కుమార్ , శ్రీనివాస్ రెడ్డి , బోయిన్ శ్రీను గారు పాల్గొన్నారు,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేణి రాజయ్య,మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శీను,మంచిర్యాల జిల్లా కోశాధికారి విజయ్ చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.










