రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్ హాజరై సిసి రోడ్ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమనికి సర్పంచ్ మస్కురి బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు..








