విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

0
1

విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వి.చందపు నాయుడు మద్దివలస కొట్టిశ రోడ్డులోని చెరువుగట్టు వద్ద ఆవులను మేపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ వైర్లల ఆవుకు తగిలి విద్యుత్ షాక్తో అక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ దిగువకు ఉండడం ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

#RAJESH