కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..

0
0

కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం కరీంనగర్ కమిషనరేట్ లో వెలుగు చూసింది. పే-సెక్షన్ లో పని చేసిన ఓ ఉద్యోగి ముగ్గురు మృతుల ఐడిలను వాడుతూ, ప్రైవేట్ ఖాతాల ద్వారా 1.40 కోట్ల కాజేశాడు సిపి గౌస్ ఆలం ఆదేశాలతో నిందితుడి పై కేసు నమోదు అయింది. ఈ నిధులు మరలింపు పై టాస్క్  ఫోర్స్ ఏసీబీ  లోతైన  విచారణ జరుగుతుందని సిపి వెల్లడించారు