బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.

0
0

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. గాలికి మంటలు వేగంగా వ్యాపించి, ఎండిన చెత్తాచెదారం కారణంగా అగ్ని మరింత విస్తరించింది. కొండ పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి.