ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు

0
0

బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి విడత హౌస్హోల్డ్ గుర్తింపుపై ఎన్యూమరేటర్లకు,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామాలలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇండ్ల గణన చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు.ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

#Boiena Rajesh