ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్ వెలుపల ఉన్న మహాత్మ ఫులె కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించడంతో పాటు, కార్యాలయంలో సభ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
#Boiena Rajesh










