మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.

0
1

దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే అందించాలని కోరారు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన DHPS అన్నమయ్య జిల్లా 2వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, దళితులు రాజకీయాల్లో, ఉన్నత పదవుల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు