మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.

0
3

పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత కండక్టర్ బూతు పదాలతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.