వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన

0
0

బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహనరావును ఎమ్మెల్యే బేబినాయన కోరారు. శ్రీకాకుళంలో మంత్రిని శనివారం కలిసి బొబ్బిలి ప్రాంత సమస్యలను వివరించారు. బొబ్బిలిలో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే క్వార్టర్స్ మీదుగా మల్లమ్మపేట ప్రజలు రాకపోకలకు రహదారి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.

#RAJESH